SOURCE :- ONE INDIANEWS
Andhra Pradesh
oi-Mallikarjuna
ఆంధ్రప్రదేశ్
లో
లోక్
సభ
ఎన్నికల
కంటే
అసెంబ్లీ
ఎన్నికల్లో
విజయం
సాధించి
అధికారం
దక్కించుకోవాలని
టీడీపీ,
జనసేన,
బీజేపీ
కూటమి
వైసీపీ
ప్రభుత్వానికి
సవాలు
విసురుతోంది.
ఇదే
సమయంలో
ఆంధ్రప్రదేశ్
సీఎం
వైఎస్
జగన్,
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రా
రెడ్డిని
టార్గెట్
చేసిన
మాజీ
సీఎం
నారా
చంద్రబాబు
నాయుడు
తీవ్రస్థాయిలో
విమర్శలు
చేస్తున్నారు.
మాజీ
సీఎం
నల్లారి
కిరణ్
కుమార్
రెడ్డి
అనుభవం
ముందు
పాపాల
పెద్దిరెడ్డి
రామచంద్రా
రెడ్డి
ఓ
బచ్చా
అని,
పదవుల
కోసం
వైఎస్
జగన్
కాళ్ల
దగ్గర
కుర్చున్నాడని,
అదే
ప్రజల
విషయానికి
వస్తే
చిన్నాపెద్దా
అని
తేడా
లేకుండా
వాళ్ల
జీవితాలను
నాశనం
చేస్తున్నాడని
మాజీ
సీఎం
చంద్రబాబు
నాయుడు
ఆరోపించారు.
తాగునీరు
రాలేదని
చెప్పిన
మహిళల
మీద
పెద్దిరెడ్డి
అనుచరులు
దాడులు
చేశారని
చంద్రబాబు
నాయుడు
ఆరోపించారు.
స్కాండల్
కేసు,
గాలి
జనార్దన్
రెడ్డి
సంచలన
వ్యాఖ్యలు,
రేవణ్ణ
దేశం
విడిచి
పారిపోయారా?
రాజంపేట
లోక్
సభ
నియోజక
వర్గం
పరిదిలోని
తంబళపల్లె
నియోజక
వర్గంలోని
పేదల
భూములు
లాక్కోవడానికి
పెద్దిరెడ్డి
కుటుంబం
అనేక
ప్రయత్నాలు
చేస్తోందని,
అవులపల్లి
ప్రాజెక్టు
నిర్మాణం
పేరుతో
రైతుల
ఆస్తిని
లాక్కునే
ప్రయత్నం
చేశారని
చంద్రబాబు
నాయుడు
ఆరోపించారు.
ఇదే
విషయంలో
ఎన్
జీటీ
జగన్
ప్రభుత్వానికి
రూ
100
కోట్ల
జరిమానా
విధించిందని
చంద్రబాబు
నాయుడు
ఆరోపించారు.
ఎన్
జీటీ
చివాట్లు
పెట్టడంతో
సిగ్గులేని
జగన్
ప్రభుత్వం
ఇప్పటికే
రూ
25
కోట్లు
జరిమానా
చెల్లించిందని
చంద్రబాబు
గుర్తు
చేశారు.
మాజీ
సీఎం
కిరణ్
కుమార్
రెడ్డి
తండ్రి
అమరనాథ
రెడ్డి,
కలిచెర్ల
కుటుంబం,
కనిపిరెడ్డి
కుటుంబాలు
ఇదే
తంబళపల్లె
నియోజక
వర్గం
అభివృద్ధి
చేశారని,
అయితే
ఇప్పుడు
పాపాల
పెద్దిరెడ్డి
తమ్ముడు
పెద్దిరెడ్డి
ద్వారకనాథ
రెడ్డి
ఈ
నియోజక
వర్గంలోకి
వచ్చి
ఇక్కడి
ప్రజల
జీవితాలను
నాశనం
చేస్తున్నారని
మాజీ
సీఎం
చంద్రబాబు
మండిపడ్డారు.
చేసింది
35
ఏళ్లలో
ఎవరైనా
చేశారా
?
చంద్రబాబుకు,
జగన్
కు
అదే
తేడా,
మంత్రి
రోజా
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్
లో
తాను
తొమ్మిది
ఏళ్లు
ముఖ్యమంత్రిగా
పని
చేశానని,
నల్లారి
కిరణ్
కుమార్
రెడ్డి
మూడున్నరేళ్లు
సీఎంగా
ఉన్నారని,
ఆ
సమయంలో
మేము
ఇద్దరూ
హుందాగా
వ్యవహరించామని,
మమ్మల్ని
చూసి
పెద్దిరెడ్డి
ఎలా
ప్రవర్తించాలో
నేర్చుకోవాలని,
ఆ
రోజు
మేము
ఇద్దరూ
కన్నెర్ర
చేసుంటే
నువ్వు
పుంగనూరులో
బతికేవాడివా
?
అని
చంద్రబాబు
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రా
రెడ్డిని
సూటిగా
ప్రశ్నించారు.
నువ్వు,
నీ
కుటుంబం
వలస
వెళ్లి
ఈ
రోజులు
ప్రజలను
భయపెట్టి
బతుకుతున్నారని,
మేము
అధికారంలోకి
వచ్చిన
తరువాత
కొవ్వు
ఎక్కి
కొట్టుకుంటున్న
నీ
భరతం
పడతామని
మాజీ
సీఎం
చంద్రబాబు
నాయడు
మంత్రి
పెద్దిరెడ్డి
రామచంద్రా
రెడ్డిని
హెచ్చరించారు.
పుంగనూరుతో
పాటు
పలు
నియోజక
వర్గాల్లో
పెద్దిరెడ్డి
పెత్తనానికి
బ్రేకులు
పడతాయని,
మేము
అధికారంలోకి
వచ్చిన
వెంటనే
పాపాల
పెద్దిరెడ్డి
అంతు
చూస్తామని,
మాజీ
సీఎం
కిరణ్
కుమార్
రెడ్డి
లోక్
సభలో
అడుగుపెడతారని
మాజీ
సీఎం
చంద్రబాబు
నాయుడు
ధీమాగా
చెప్పారు.
English summary
Andhra Pradesh former CM Nara Chandrababu Naidu has accused the Peddireddy family of committing anarchy and looting people’s property.
Story first published: Monday, May 6, 2024, 20:18 [IST]
SOURCE :- ONE INDIA