SOURCE :- BBC NEWS

తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్
8 గంటలు క్రితం
తమిళనాట డీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగుతోంది కాంగ్రెస్.
ఆ పార్టీ ఎంపీ కె. గోపీనాథ్ తమిళనాట తెలుగు వాళ్ల కోసం పోరాడే వ్యక్తిగా సుపరిచితులు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతోందో ఆయన మాటల్లోనే…
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



