SOURCE :- BBC NEWS

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్దనున్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి.
మే 15న ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు కొనసాగుతాయి
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రతో పాటు చత్తీస్గఢ్ నుంచి భక్తులు పుష్కర స్నానాలకు హాజరవుతున్నారు.