SOURCE :- BBC NEWS
తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర
ఒక గంట క్రితం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర సందర్భంగా కలశాభిషేకం చేశారు.
వేల మంది మహిళలు కలశాలను ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.
ఈ జాతర పన్నెండేళ్లకోసారి జరుగుతుంది.15 రోజుల పాటు జరిగే ఈ జాతర ఈ నెల 12న ప్రారంభమైందని నిర్వాహకులు చెప్పారు.
ఫొటో సోర్స్, UGC
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)



